State ministers who met with small businessmen in Bhoothpur

చిరు వ్యాపారులను కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు

మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్ మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న చిరు వ్యాపారులను కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్ . ఈ సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా నిమ్మకాయ సోడాను తయారు చేసుకొని తాగారు.

ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ  క‌రోనా వైర‌స్ నేపథ్యంలో చిరు వ్యాపారులందరు పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని, తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మంత్రి సూచించారు.

Comments